కుటుంబీకులే కాడెడ్లుగా..

16 Apr, 2020 09:57 IST|Sakshi

పెద్దేముల్‌: ఇదివరకు పండించిన పంట గిట్టుబాటు కాక ఇప్పుడు మళ్లీ సాగు చేయలేని పరిస్థితులు రైతులకు ఏర్పడ్డాయి. దీంతో రైతులు తమ రెక్కలనే నమ్ముకున్నారు. ఈ క్రమంలో ఎడ్లకు అదనంగా చెల్లించలేక తన భార్యాకు మారుడిని కాడెడ్లుగా చేసుకుని పొలంలో దంతె పనులు చేయించాడు ఓ రైతు. ఆయనే పెద్దేముల్‌ మండలం కందనెల్లితండాకు చెందిన రైతు మాన్‌సింగ్‌. బుధవారం తన కుటుంబీకులతో పని చేయిస్తున్న దృశ్యం.

మరిన్ని వార్తలు