AP Covid Death Compensation: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

26 Oct, 2021 10:04 IST|Sakshi

కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం.. ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ

సాక్షి, విజయవాడ: కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లింపుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించింది. డీఆర్‌వో నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబాలకు రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సుభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది.
చదవండి: గెస్ట్‌ ‘హౌస్‌’ బాబు.. కుప్పంపై చంద్రబాబు కపటప్రేమ

మరిన్ని వార్తలు