ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా

23 Jan, 2022 17:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కరోనా బారినపడ్డారు. ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు వారం రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు