విజయపురి సౌత్: పుష్కరఘాట్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశించారు. విజయపురి సౌత్లోని దేశాలమ్మ గుడి, కృష్ణవేణి ఘాట్ను ఆయన శనివారం పరిశీలించారు. ఈ మేరకు డీఈ Ðð ంకటేశ్వరరావును పనులపై ప్రశ్నించారు. భక్తులకు వసతుల కల్పనలో రాజీ పడొద్దని కోరారు.