ఛోటా రాజన్ ఎఫ్‌ఐఆర్ వివరాలివ్వలేం: సీబీఐ

6 Jan, 2016 02:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ఛోటా రాజన్ తప్పుడు ధ్రువపత్రాలిచ్చి అవినీతి మార్గంలో పాస్‌పోర్ట్ తీసుకున్న కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ వివరాలివ్వడానికి సీబీఐ నిరాకరించింది. దీనికి ఆర్టీఐ నుంచి మినహాయింపుందని.. దరఖాస్తు చేసిన వెంకటేశ్ నాయక్‌కు తెలిపింది. అయితే ఆర్టీఐ నుంచి మినహాయింపు ఉన్నా.. అవినీతి ఆరోపణలొస్తే.. వివరాలు ఇవ్వాల్సిందేనని నాయక్ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు