భారత్తో టెస్టు సిరీస్కు గాయంతో సౌతీ దూరం

18 Sep, 2016 01:34 IST|Sakshi
భారత్తో టెస్టు సిరీస్కు గాయంతో సౌతీ దూరం

న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీ గాయం కారణంగా భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. ట్రైనింగ్ సందర్భంగా అతని ఎడమ కాలి చీలమండకు గాయమైంది. దీంతో తను స్వదేశానికి వెళుతున్నాడు. సౌతీ స్థానంలో మాట్ హెన్రీ జట్టులోకి రానున్నాడు. అరుుతే భారత్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు సౌతీ అందుబాటులో ఉంటాడని న్యూజిలాండ్ భావిస్తోంది.

మరిన్ని వార్తలు