టుస్సాడ్స్‌లో కపిల్‌ దేవ్‌ ప్రతిమ

28 Apr, 2017 01:14 IST|Sakshi
టుస్సాడ్స్‌లో కపిల్‌ దేవ్‌ ప్రతిమ

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మేడం టుస్సాడ్స్‌ మ్యూజియంలో భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మేడం టుస్సాడ్స్‌ ప్రతినిధులు వెల్లడించారు. ఈమేరకు విగ్రహం తయారీ కోసం టుస్సాడ్స్‌ ప్రతినిధులు కపిల్‌దేవ్‌ను కలిశారు.

మరిన్ని వార్తలు