కువైట్‌లో కరీంనగర్‌వాసి మృతి

14 Mar, 2017 14:16 IST|Sakshi
కమలాపూర్: కువైట్‌లో కరీంనగర్‌ జిల్లా వాసి ఒకరు మృతి చెందారు. కమలాపూర్‌ మండల కేంద్రానికి చెందిన గూళ్ల కుమారస్వామి (38) ఉపాధి కోసం కువైట్‌ వెళ్లాడు. అక్కడ అనారోగ్యం బారినపడిన ఆయన మృతిచెందారు. ఆయన భౌతిక కాయం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు
మరిన్ని వార్తలు