17న తిరుపతి-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు

14 Jan, 2018 08:52 IST|Sakshi

సాక్షి, తిరుపతి: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి-సికింద్రాబాద్‌ మధ్య ఈనెల 17వ తేదీన ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెం.07430) ఈనెల 17వ తేదీ రాత్రి 8.10గంటలకు తిరుపతిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.35గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

మరిన్ని వార్తలు