ఆస్పత్రిలో రిమాండ్ ఖైదీ మృతి

4 Aug, 2017 12:45 IST|Sakshi
సిరిసిల్లా: చోరికేసులో వెంకటేశ్ అనే వ్యక్తిని ఎల్లారెడ్డిపేట పోలీసుల వారం క్రితమే అరెస్టు చేశారు. ఈ కేసులో భాగంగా అతని జైలుకు పంపారు. జైలులో ఆస్వస్థకు గురైన ఖైదీని పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే చనిపోయడంటూ అతని బంధువలు ఆందోళనకు దిగారు. ఈ విషయంలో ఎల్లారెడ్డి పోలీసుల పై కఠినచర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు.       
 
   
 
 
>
మరిన్ని వార్తలు