భిక్షమెత్తుకుంటున్నారయ్యా.. | Sakshi
Sakshi News home page

భిక్షమెత్తుకుంటున్నారయ్యా..

Published Wed, Dec 27 2017 7:54 AM

People sharing their sorrows to ys jagan - Sakshi

గ్రామంలో ఉపాధి పనులు లేకపోవడంతో చాలా మంది కేరళకు వలస వెళ్లి చాలా దుర్భరంగా బతుకుతున్నారంటూ జగన్‌ ఎదుట గాజులవారిపల్లి పెద్ద తండా నివాసి సీతమ్మ వాపోయారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సారు హయాంలో గ్రామానికి మెటల్‌ రోడ్డు వేశారని, తర్వాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. రాళ్లు తేలి ఘోరంగా మారిందన్నారు. బతికేందుకు ఎలాంటి వనరులు లేకపోవడంతో గ్రామస్తులు కేరళకు వెళ్లి భిక్షమెత్తుకుంటున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement
Advertisement