బస్సు, లారీ ఢీ.. ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

బస్సు, లారీ ఢీ.. ఒకరి మృతి

Published Fri, May 22 2015 6:31 AM

1 died in a road accident

ప్రకాశం(కొమరోలు): ప్రైవేట్ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ మృతి చెందగా మరో 30 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం వేకువ జామున ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కత్తెర వానిపల్లె సమీపంలో విజయవాడ నుంచి ప్రొద్దుటూరు వెళుతున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement