వాహనం ఢీకొని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Published Mon, Jan 25 2016 9:48 AM

1 died road accident in ananthpur district

శింగనమల : నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఓ వాహనం ఢీకొంది. అనంతపురం జిల్లా శింగనమల మండలం సలకంచెరువు గ్రామం వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇరువెందల గ్రామానికి చెందిన నన్నయ్యప్పకు తీవ్ర గాయాలు కావడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. సోమవారం ఉదయం మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. 

Advertisement
Advertisement