కారు, బైక్ ఢీ... ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

కారు, బైక్ ఢీ... ఒకరి మృతి

Published Sat, Oct 31 2015 9:17 AM

1 ided in road accident at nellore district

ఓజిలి: నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పల్లూరు క్రాస్‌రోడ్డు వద్ద శనివారం ఉదయం కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నాగయ్య ఓజిలి మండలం మానమాల గ్రామవాసి. హిందూస్తాన్ నేషనల్ గ్లాస్ కంపెనీకి వెళుతూ రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement
Advertisement