Sakshi News home page

విద్యుత్ తీగలు తెగిపడి..

Published Tue, Jul 5 2016 12:30 PM

1 killed due to current shock

బొల్లపల్లి: విద్యుత్ తీగలు తెగిపడి ఓ వ్యక్తి మృతి చెందగా..మరో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం పెరువూరుపాడు గ్రామంలో మంగళవారం జంపర్ తెగిపడి రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై పడటంతో.. ఓ వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా నివాసముంటున్న పెద నర్సింహారావు(64) కూలి పనులకు వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ తీగలు తెగిపడ్డాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మరో వ్యక్తని ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
Advertisement