సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420కి చేరింది. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం సా.6 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరులో ఏడు కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 2, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో ఒకొక్క కేసు చొప్పున నమోదయ్యాయి.
కాగా, గడిచిన ఆరు రోజుల్లో ఒక్క గుంటూరు జిల్లాలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 41 పెరిగి మొత్తం 82కు చేరుకుంది. అలాగే, ఒకరు మృతిచెందారు. ఇదే జిల్లా దాచేపల్లికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఈనెల 9న పిడుగురాళ్ల ఆస్పత్రిలో చేరగా 10వ తేది అర్ధరాత్రి మరణించినట్లు ఆదివారం విడుదలైన హెల్త్ బులిటెన్లో ప్రభుత్వం పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7కు చేరింది. మరోవైపు.. మక్కా నుంచి వచ్చి కరోనా సోకిన ఓ వ్యక్తి పూర్తిగా కోలుకోవడంతో విజయవాడ ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇలా మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 12కు చేరింది.
916 నమూనాలకు నెగిటివ్ రిపోర్టు
కాగా, శనివారం రాత్రి 9గంటల నుంచి ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తం 931 నమూనాలను పరీక్షించగా 916 కేసులు నెగిటివ్గా వచ్చాయి. అలాగే, రాష్ట్రంలో ఇంతవరకు మొత్తం 7,889 మందికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 7,469మందికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఇప్పటివరకు మరణించిన ఏడుగురు, డిశ్చార్జి అయిన 12 మందిని మినహాయిస్తే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 401గా ఉంది.
మరో 15 కేసులు
Published Mon, Apr 13 2020 3:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement