వాహనం ఢీకొని రెండు జింకలు మృతి | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని రెండు జింకలు మృతి

Published Fri, Apr 3 2015 7:23 AM

వాహనం ఢీకొని రెండు జింకలు మృతి

చిత్తూరు (గుడిపాళ్ల): గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రెండు జింకలు మృతిచెందాయి. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చిత్తూరు జిల్లా గుడిపాళ్ల మండలంలోని వేలూరు క్రాస్‌రోడ్డు వద్ద జరిగింది. ఈ ఘటనలో రెండు జింకలు నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం కాకతాళీయంగానే జరిగి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement