రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Published Wed, May 31 2017 4:08 PM

2 died in road accident in nellore

దొరవారిసత్రం: నెల్లూరు జిల్లా దొరివారిసత్రం మండలం కారికాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.  ఈ ప్రమాదంలో మరో 8 మంది కూలీలు గాయపడ్డారు. మృతులు కారికాడు గ్రామానికి చెందిన దూడల శేషయ్యం(50), చిత్తమూరు మండలం బురదగాలి కొత్తపాలెం గ్రామానికి చెందిన తుపాకుల నాగయ్య(29)(ఆటో డ్రైవర్‌) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను సమీపంలోని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement