అనంతపురం: వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా గోరెంట్ల మండలం రెడ్డి చెరువుకట్ట గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. మండలంలోని రాగిమేకలపల్లి గ్రామానికి చెందిన శంకర్నాయక్(30) లక్ష్మీపతి(15)లు బైక్పై పుట్టపర్తికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో రెడ్డి చెరువుకట్ట వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరు ప్రయాణిస్తున్న బైక్ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో గాయపడిన వారిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ట్రాక్టర్ హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్పకు చెందినదిగా స్థానికులు చెబుతున్నారు.
(గోరెంట్ల)
బైక్ను ఢీకొన్న ట్రాక్టర్: ఇద్దరికి గాయాలు
Published Tue, May 19 2015 10:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement