25వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

25వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Published Sun, Dec 3 2017 9:00 AM

25th Day PrajaSankalpaYatra Kick Starts - Sakshi

సాక్షి, కర్నూలు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం మదనాంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభమైంది. అక్కడినుంచి జొన్నగిరి, ఎర్రగుడి మీద తుగ్గలి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం తుగ్గలి నుంచి యాత్రను పున:ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చెరువు తొండకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 24వ రోజు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ 15.6 కిలోమీటర్లు నడిచారు.

Advertisement
Advertisement