ఫార్మా కంపెనీలో పేలుడు: ముగ్గురికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఫార్మా కంపెనీలో పేలుడు: ముగ్గురికి గాయాలు

Published Fri, Nov 20 2015 11:42 AM

3 injured in blast in pharma company

విజయనగరం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లిలో ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. శుక్రవారం కంపెనీలోని యూనిట్-8 లో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.  వారి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కు తరిలించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement