చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్లైన్: ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి ప్రచురించిన ఫొటో ఓటర్ల జాబితా ఆధారంగా జిల్లాలో 3,156 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 269 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో అత్యల్పంగా 190 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వివరాలు
తంబళ్లపల్లె (నియోజకవర్గ సంఖ్య 281): ములకలచెరువులో 34, తంబళ్లపల్లెలో 35, పెద్దమండ్యంలో 30, పీటీఎంలో 41, బి.కొత్తకోటలో 43, కురబలకోటలో 30 మొత్తంగా 213.
పీలేరు (282): గుర్రంకొండలో 36, కలకడలో 28, కేవీపల్లెలో 36, వాల్మీకిపురంలో 40, కలికిరిలో 38, పీలేరులో 52 మొత్తంగా 230.
మదనపల్లె (283): మదనపల్లెలో 163, నిమ్మనపల్లెలో 22, రామసముద్రంలో 36 మొత్తంగా 221.
పుంగనూరు (284): పుంగనూరులో 70, చౌడేపల్లెలో 31, సోమలలో 34, సదుంలో 26, రొంపిచెర్లలో 22, పులిచెర్లలో 32 మొత్తంగా 215.
చంద్రగిరి(285): ఎర్రావారిపాళెంలో 22, చిన్నగొట్టిగల్లులో 20, పాకాలలో 48, చంద్రగిరిలో 47, తిరుపతి రూరల్లో 86, తిరుపతి అర్బన్ పార్ట్లో 15, రామచంద్రాపురంలో 31 మొత్తంగా 269.
తిరుపతి (286) : తిరుపతి అర్బన్లో 247.
శ్రీకాళహస్తి (287): శ్రీకాళహస్తిలో 121, రేణిగుంటలో 58, ఏర్పేడులో 44, తొట్టంబేడులో 35 మొత్తంగా 258.
సత్యవేడు (288) (ఎస్సీ): బీఎన్కండ్రిగలో 32, వరదయ్యపాళెంలో 38, కేవీబీపురంలో 42, నారాయణవనంలో 31, పిచ్చాటూరులో 26, నాగలాపురంలో 26, సత్యవేడులో 44 మొత్తంగా 239.
నగరి (289): వడమాలపేటలో 26, పుత్తూరులో 58, నగరిలో 73, నిండ్రలో 24, విజయపురంలో 26 మొత్తంగా 207.
గంగాధరనెల్లూరు(290) (ఎస్సీ): పెనుమూరులో 35, వెదురుకుప్పంలో 36, కార్వేటినగరంలో 40, ఎస్ఆర్పురంలో 29, జీడీనెల్లూరులో 52, పాలసముద్రంలో 18 మొత్తంగా 210.
చిత్తూరు (291): చిత్తూరులో 153, గుడిపాలలో 37 మొత్తంగా 190.
పూతలపట్టు (292) (ఎస్సీ): ఐరాలలో 38, పూతలపట్టులో 40, తవణంపల్లెలో 44, బంగారుపాళెంలో 57, యాదమరిలో 40 మొత్తంగా 219.
పలమనేరు (293): పెద్దపంజాణిలో 41, గంగవరంలో 37, బెరైడ్డిపల్లెలో 38, వి.కోటలో 54, పలమనేరులో 58 మొత్తంగా 228.
కుప్పం (294): శాంతిపురంలో 43, రామకుప్పంలో 43, గుడుపల్లెలో 36, కుప్పంలో 88 మొత్తంగా 210.
జిల్లాలో 3156 పోలింగ్ కేంద్రాలు
Published Mon, Mar 3 2014 3:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement