పుష్కరాలకు రూ.35 కోట్లేనా.. | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు రూ.35 కోట్లేనా..

Published Fri, Jan 9 2015 7:34 PM

35 crores not sufficient for pushkara works



కాకినాడ: గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు.  ప్రభుత్వం నిర్ణయించిన ధర తక్కువగా ఉన్న కారణంగా కాంట్రాక్టర్లు టెండర్లు బహిష్కరించారు.

పుష్కరాల అభివృద్ధి పనులకోసం ప్రభుత్వం నిర్ణయించిన రూ. 35 కోట్లు చాలా తక్కువని వారు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
 

Advertisement
Advertisement