నలుగురు అంతర్రాష్ట్ర బ్యాంక్ దొంగలు అరెస్ట్ | Sakshi
Sakshi News home page

నలుగురు అంతర్రాష్ట్ర బ్యాంక్ దొంగలు అరెస్ట్

Published Tue, Feb 11 2014 1:44 PM

4 Interstate bank Thieves 'Arrested' in vijayawada

బ్యాంకుల వద్ద కాపు కాచి బ్యాంక్ వినియోగదారుల వద్ద చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర బ్యాంక్ దొంగల ముఠాకు చెందిన నలుగురు దొంగలను మంగళవారం విజయవాడ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుల వద్ద నుంచి రూ. 32.84 లక్షలతోపాటు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసులు తమదైన శైలీలో విచారిస్తున్నారు.  పట్టుబడిన నిందితులలో ఇద్దరు తమిళనాడు, మరో ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement