రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Sakshi
Sakshi News home page

రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Wed, Jul 15 2015 1:14 PM

6 redsander smugglers arrested in ysr distirict

కడప: వైఎస్ఆర్ జిల్లాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని చాపాడులో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురి ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కర్నూలు జిల్లా వాసలుగా గుర్తించారు. రెండు కార్లను సీజ్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement