ఎంవీపీకాలనీ: సాధారణంగా మూడేళ్లలోపు బదిరులైన చిన్నారులకు కాక్లియర్ ఇంప్లాంట్ అమర్చుతారు. విశాఖలో శుక్రవారం తొలిసారిగా ఆసియన్ సూపర్ స్పెషాలిటీ ఈఎన్టీ హాస్పటల్ వైద్యులు 23ఏళ్ల యువకుడికి ఈ పరికరం అమర్చారు. బదిరుడైనా ఐఐటీ చదివి ఉన్నతోద్యోగం చేస్తున్న ఆర్ రవిచంద్రకు కాక్లియర్ ఇంప్లాంట్ పరికరం అమర్చినట్లు ఈ సంస్థ వైద్యులు డాక్టర్ ఎస్ శ్రీకృష్ణ ప్రకాష్, డాక్టర్ ప్రదీప్ ఉండవల్లి తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ పరికరాలు చెవిలో అమర్చిన తరువాత తొలుత మాట వినపడుతుందన్నారు. 20 రోజుల తర్వాత ఈ యువకుడు మాట్లాడగరని చెప్పారు.
ఐఐటీ (రూర్కీ)లో సివిల్ ఇంజినీరింగ్ చదివిన ఆర్ రవిచంద్ర (23)కు పుట్టుకతో మూగ, చెముడు. అయినప్పటికీ ఐఐటియన్గా ఎదిగాడు. ప్రస్తుతం ఆర్ఎన్ఐఎల్లో పనిచేస్తున్నారు. ఈఎన్టీ వైద్యులు రవిచంద్రకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేశారు. 20 రోజుల తరువాత ఇంప్లాంట్ చేసిన పరికరాన్ని ఆన్ చేశాక శబ్దాలు వినిపిస్తాయని వైద్యులు తెలిపారు. స్పీచ్ థెరపీ ద్వారా మాట్లాడగలడని వారు ధీమా వ్యక్తంచేశారు.
ఐఐటియన్కు అరుదైన చికిత్స
Published Sat, Aug 1 2015 12:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
తప్పక చదవండి
Advertisement