- రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు
- 2 కోట్ల విలువైన ఆస్తులు సీజ్
సాక్షి, అమరావతి/హైదరాబాద్/విశాఖ: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కె. లక్ష్మణ భాస్కర్కి ఏసీబీ పంచ్ పడింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా అతని బంధువుల, సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో 14 చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు రూ. 2 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. విజయవాడ న్యూపోస్టల్ కాలనీలో అద్దెకు ఉంటున్న భాస్కర్ నివాసంలో జరిపిన సోదాల్లో రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా.. అందులో రూ. 3.20 కోట్లకు కొత్త రెండు వేల నోట్లే ఉన్నాయి. విజయవాడ ప్రసాదంపాడులో ఉన్న ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో భాస్కర్కు చెందిన చాంబర్లో ఉన్న కంప్యూటర్లోని వివరాలు, పెన్డ్రైవ్, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన సహాయకుడు సిద్ధార్థకు చెందిన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. విచారణ కొనసాగుతుందని ఏసీబీ ఆం్ర«ధా రీజియన్ జాయింట్ డైరెక్టర్(జేడీ) మోహన్రావు చెప్పారు.
విశాఖ, హైదరాబాద్ల్లో కూడా..: గతంలో భాస్కర్ విశాఖ జిల్లాలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా, డిప్యూటీ కమిషనర్గా, కమిషనర్గా విధులు నిర్వహించా రు అక్కడ కూడా దాడులు నిర్వహించారు. అప్పట్లో ఆయ నకు అనుకూలంగా వ్యవహరించిన ఎస్ఐ వినయ్కుమా ర్, కానిస్టేబుల్ పల్లా బాబ్జీల ఇళ్లలో కూడా సోదాలు జరి పారు. విశాఖలో ఆయనకున్న ఆస్తుల విలువ రూ. కోటి ఉంటుందని అంచనా వేశారు. సికింద్రాబాద్లో నివసిసు ్తన్న లక్ష్మణభాస్కర్ దగ్గర బంధువు ఉస్మానియా వర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ నర్సింగరావు ఇంటిలో అధికారు లు శనివారం ఉదయం సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. ల్యాప్ట్యాప్ల్లోని డేటాను విశ్లేషిస్తున్నారు.
ఆ ఇంటికి ప్రక్కనే ఉన్న శాంతశ్రీరాం అపార్ట్మెంట్ డైమండ్ బ్లాక్లోని 207 ఫ్లాట్ లక్ష్మణభాస్కర్కు చెందినదిగా అధికారులు భావిస్తున్నా రు. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో విజయవాడ నుంచి ఇంటి తాళాలు తెప్పించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్లో లక్ష్మణభాస్కర్ బంధువులు, సన్నిహితులకు చెందినవిగా భావిస్తున్న మొత్తం నాలుగు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కామవరపుకోట, మొగల్తూరులోనూ ఏసీబీ సోదాలు జరిగాయి.
ఎక్సైజ్ కమిషనర్పై ఏసీబీ పంజా
Published Sun, Dec 18 2016 1:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement