ఓటుకు కోట్లు కేసులో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ తెలిపారు. రాజకీయ నాయకుల అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టొచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు అన్నింటినీ తమకు ఇవ్వాలంటూ తాము జూన్ 1వ తేదీనే కోర్టులో ఒక మెమో దాఖలు చేశామని, గురువారం దాఖలు చేసినది రిమైండర్ మెమో అని ఆయన తెలిపారు. కాగా, ఓటుకు కోట్లు అంశంపై భన్వర్లాల్ గతంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్కు ఒక నివేదికను పంపారు. ఆ తర్వాతే, కేసును వీలైనంత లాజికల్గా దర్యాప్తు చేయాలని సీఈసీ తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాసిన విషయం తెలిసిందే.
కాగా, ఓటుకు కోట్లు కేసును క్రిమినల్ కేసుగా కూడా పరిగణించి, ఏసీబీ దర్యాప్తు చేయొచ్చని భన్వర్లాల్ చెప్పారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ మొత్తం విచారణ ప్రక్రియను ఎన్నికల కమిషన్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు. ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ పెరిగిపోతోందని, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలకే డబ్బులు పంచుతుండటంతో ఇది భవిష్యత్తులో కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ఓటుకు కోట్లుపై ఏసీబీ కేసు పెట్టొచ్చు: భన్వర్లాల్
Published Thu, Jun 25 2015 6:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement