చాగల్లు :చాగల్లు ఏపీబీసీఎల్( మద్యం డిపో)లో పనిచేస్తున్న ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మామిళ్లపల్లి అదిశేషు అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి రెండవరోజు గురువారం కూడా ఏసీబీ అధికారులు చాగల్లులో సోదాలు చేశారు. ఆస్తులకు సంబంధించిన కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు ఏసీబీ సీఐ యుజే విల్సన్ ఆధ్వర్యంలో వచ్చిన ప్రత్యేక బృందం అదిశేషు అద్దెకు తీసుకున్న ఇంటిలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించింది. బుధవారం విజయవాడలో నివసిస్తున్న అదిశేషు ఇంటి వద్ద, అతని బంధువుల ఇళ్లలోను, చాగల్లు డిపోలోను ఏకకాలంలో సోదాలు నిర్వహించి అతని అక్రమ ఆస్తులకు సంబంధించి కీలకమైన పత్రాలు స్వాధీన పరుచుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆయన మూడు నెలలుగా స్థానిక వృద్దాశ్రమం సమీపంలోని ఒక ఇంటిలో అద్దెకు నివసిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ఇంటీలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనంతరం ఏసీబీ సీఐ విల్సన్ మాట్లాడుతూ విజయవాడలో ఆదిశేషుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో అతనిపై కేసు నమోదయిందని అన్నారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న డీఎస్పీ రమాదేవి ఆదేశాల మేరకు చాగల్లులో ఆయన ఇంటిలో చేసిన తనిఖీల్లో అస్తులకు సంబంధించి కొన్ని పత్రాలు లభించినట్టు తెలిపారు. వాటి గురించి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు.
ఆదిశేషు నివాసంలో ఏసీబీ సోదాలు
Published Fri, Jan 22 2016 12:18 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..
చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement