గుంటూరు జిల్లాలో వీజీటీఎం మెట్రో రైలు | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో వీజీటీఎం మెట్రో రైలు

Published Thu, Sep 4 2014 1:37 PM

గుంటూరు జిల్లాలో వీజీటీఎం మెట్రో రైలు - Sakshi

హైదరాబాద్: గుంటూరు జిల్లాలో జాతీయ విపత్తుల నివారణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాజధానిపై సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఏయే జిల్లాకు ఏమేం చేస్తామో ఈ సందర్భంగా ప్రకటించారు.

గుంటూరు జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, టెక్స్టైల్ పార్కు, ఎయిమ్ప్, ఫుడ్ పార్కు, టూరిజం సర్క్యూట్(నాగార్జున కొండ-అమరావతి), ఎయిర్పోర్టులో ఏర్పాటు చేస్తామని ఏపీ సర్కారు హామీయిచ్చింది. వీజీటీఎం మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

Advertisement
Advertisement