ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం | Sakshi
Sakshi News home page

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

Published Fri, Jan 2 2015 8:40 PM

andhra pradesh cabinet started

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం ఆరంభమైన ఈ సమావేశం దాదాపు ఆరు గంటలపాటు కొనసాగింది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రెండో విడత రుణమాఫీ ప్రక్రియ, స్మార్ట్ విలేజ్, ఏపీ రాజధాని సాధికార సంస్థ ఏర్పాటు తదితర కీలక అంశాల గురించి చర్చించినట్టు సమాచారం. కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement