సాక్షి, అమరావతి: లాక్డౌన్తో మధ్యలో ఆగిపోయిన ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. లాక్డౌన్తో ఏర్పడిన అనేక అవాంతరాలను అధిగమించి పేదలకు ఉపాధిని కల్పించే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు లాక్డౌన్లో సడలించిన నిబంధనలకు అనుగుణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వివిధ గ్రామీణ రోడ్డు నిర్మాణ పనులతోపాటు వివిధ ప్రభుత్వ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ నెలాఖరు కల్లా మరిన్ని పనులు మొదలయ్యే అవకాశం ఉందని ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
► విశాఖపట్నం, ప్రకాశం, వైఎస్సార్, కృష్ణా జిల్లాల్లో 22 గ్రామీణ రోడ్డు నిర్మాణ పనులు లాక్డౌన్తో మధ్యలో ఆగిపోయి పది రోజుల క్రితమే తిరిగి ప్రారంభమయ్యాయి.
► మే 30 నాటికి రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో మరో 58 గ్రామీణ రోడ్డు పనులు ఆరంభం కానున్నాయి.
► రాష్ట్రవ్యాప్తంగా 900 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 350 రైతు భరోసా కేంద్రాలు, 316 హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులు ఇప్పటికే ఆరంభమయ్యాయి.
► 9,715 గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులతోపాటు 3,755 ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ల భవన నిర్మాణ పనులకు కొత్తగా అనుమతిచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఆయా పనులన్నీ రానున్న కొద్ది రోజుల్లోనే మొదలవుతాయని చెప్పారు.
పేదలకు ఉపాధిపై సర్కారు దృష్టి
Published Sun, May 17 2020 4:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement