ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల

Published Tue, Jun 12 2018 3:19 PM

AP Inter Supplementary Results Declared - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని(మిడ్‌ డే మీల్స్‌) అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 50 ఇంటర్‌ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని గంటా వెల్లడించారు.

(ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
Advertisement