వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగంలో నియామకాలు | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగంలో నియామకాలు

Published Mon, Nov 24 2014 2:56 PM

వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగంలో నియామకాలు - Sakshi

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో పలువురికి చోటు దక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధిన నియామకాలకు ఆమోదం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.

ఎల్ రాజశేఖర్ రెడ్డి (చిత్తూరు )-రాష్ట్ర కార్యదర్శి
ఎస్.చక్రధర్ (చిత్తూరు)- రాష్ట్ర ఉప కార్యదర్శి
హేమంత్ యాదవ్ (చిత్తూరు)-రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
ఆవుల తులసీరాం యాదవ్ (నెల్లూరు)-రాష్ట్ర కార్యదర్శి
ఎస్ హజీ(నెల్లూరు)-రాష్ట్ర ఉప కార్యదర్శి
శివశంకర్ గుప్తా (నెల్లూరు)-రాష్ట్ర ఉపకార్యదర్శి
జి.మహేశ్ రెడ్డి (నెల్లూరు)-రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
ఎల్.డేవిడ్ (పశ్చిమ గోదావరి)-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కృష్ణ స్వరూప్ (పశ్చిమ గోదావరి)-రాష్ట్ర కార్యదర్శి
నవహర్ష (పశ్చిమ గోదావరి)-రాష్ట్ర కార్యదర్శి

Advertisement
Advertisement