గురుకుల కళాశాలలో విద్యార్థుల ఘర్షణ | Sakshi
Sakshi News home page

గురుకుల కళాశాలలో విద్యార్థుల ఘర్షణ

Published Mon, Mar 10 2014 9:34 AM

aprjc students clash in guntur district

గుంటూరు జిల్లా మాచర్ల మండలంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విజయపురి సౌత్లోని ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాలలో సైన్స్ - ఆర్ట్స్ విద్యార్థులు గొడవపడ్డారు.దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కళాశాల వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement