కదిరి: అప్పు సకాలంలో చెల్లించనందుకు ఓ మ హిళను మరో మహిళ నెల రోజులుగా గృహ నిర్బంధం చేసిన సం ఘటన కదిరి పట్టణం లో చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ సాగర్ చొరవతో బుధవారం సాయంత్రం ఆమెకు విముక్తి కలిగింది. ఓడిచెరువు మండలం దాదారెడ్డిపల్లికి చెందిన రజనీకి కదిరి మండలం కౌలేపల్లికి చెందిన చంద్రశేఖర్తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆమె 2 ఏళ్లుగా భర్తకు దూరంగా కదిరి పట్టణంలో ఉంటూ పిల్లలను చదివించుకుంటోంది. ఆమె కదిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో కాపురం ఉండే పుష్పలత అలియాస్ బుజ్జి అనే మహిళ దగ్గర చిట్టీ వేసి పాడుకుంది. రెండు నెలల తర్వాత డబ్బులు చెల్లించడం మానేసింది. దీనికి తోడు తాను ఇబ్బందుల్లో ఉన్నానంటూ అప్పుడప్పుడు మరికొంత డబ్బు పుష్పలత దగ్గర తీసుకుంది. చిట్టీ డబ్బులతో పాటు మొత్తం రూ 3.80 లక్షలు ఆమె అప్పుగా తీసుకొని కొద్ది నెలల క్రితం హైదరాబాద్కు మకాం మార్చేసింది. అక్కడ ఓ పోలీస్ అధికారి ఇంట్లో పని చేస్తుండేది. నెల క్రితం ఈమె కదిరి ఆర్టీసీ బస్టాండ్లో కన్పించడంతో పుష్పలత తన ఇంటికి తీసుకె ళ్లింది.
ఇవ్వాల్సిన అప్పు చెల్లించే వరకూ ఇక్కడే ఉండాలని ఆదేశించింది. 2 రోజుల కిత్రం పుష్పలతతో సహజీవనం చేస్తున్న వ్యక్తి డబ్బు చెల్లించనందుకు రజనీ ఒంటిపై వాతలు వచ్చేలా కొట్టాడు. ఎవరో సమాచారం ఇవ్వడంతో పట్టణ ఎస్ఐ సాగర్కు బుధవారం సిబ్బందితో వెళ్లి ఆమెకు విడిపించారు. పుష్పలతను కూడా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. దీనిపై పుష్పలత మీడియాతో మాట్లాడుతూ ‘తోటి మహిళ ఇబ్బందుల్లో ఉందని సుమారు రూ 4 లక్షలు అప్పు ఇస్తే మోసం చేసి హైదరాబాద్కు పరారైందన్నారు.
అప్పు చెల్లించలేదని నెలగా గృహనిర్బంధం
Published Thu, Jul 2 2015 2:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement