శ్రీవారికి రూ.40 లక్షల విరాళం | Sakshi
Sakshi News home page

శ్రీవారికి రూ.40 లక్షల విరాళం

Published Sun, Mar 13 2016 7:49 PM

Bengaluru devotee donates Rs 40 lakh to TTD

తిరుమల: తిరుమల శ్రీవారి నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు ఆదివారం రూ.40 లక్షలు విరాళంగా అందింది. బెంగళూరుకు చెందిన సైబర్ సిటీ బిల్డర్స్, కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కె.మురళీకృష్ణ విరాళం డీడీని టీటీడీ చైర్మన్ డాక్టర్ దొండపాటి సాంబశివరావుకు అందజేశారు. గడిచిన రెండేళ్లలో మురళీకృష్ణ శ్రీవారి నిత్యాన్నప్రసాద ట్రస్టు కోసం రూ.2.5 కోట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా దాతకు ఈవో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేసి అభినందించారు.

Advertisement
Advertisement