సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీచేసే 12 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ముందుగానే ప్రకటించనుంది. ఢిల్లీలో జరిగిన జాతీయ సమితి సమావే శంలో ఇచ్చిన మార్గనిర్దేశనం మేరకు బీజేపీ రాష్ట్ర శాఖ అభ్యర్థుల ఎంపికను వీలయినంత త్వరగా ముగించనుంది. రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలను ఆ పార్టీ మూడు తరగతులుగా విభజించింది. ఏ కేటగిరీ కింద ఇప్పటికే గుర్తించిన 12 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెలాఖరులోగా అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తోంది. ఇప్పటికే కొందరి పేర్లను పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించినట్టు సమాచారం. కాగా ఈ 12 సీట్లు తెలంగాణలోనివే కావడం గమనార్హం. యువకులకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర నాయకత్వం సూచించినందున అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా తయారయింది.
సికింద్రాబాద్ సీటును బండారు దత్తాత్రేయ, భువనగిరి లేదా మల్కాజ్గిరి సీటును నల్లు ఇంద్రసేనారెడ్డి ఆశిస్తున్నారు. కరీంనగర్ స్థానాన్ని సీహెచ్ విద్యాసాగరరావుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు కోరుతుండడంతో ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. వయసు రీత్యా దత్తాత్రేయకు టికెట్ నిరాకరిస్తే సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి లేదా కె.లక్ష్మణ్ పోటీకి దిగుతారని తెలిసింది. పార్టీ రాష్ట్రశాఖ అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు మల్కాజ్గిరి సీటును కోరుతున్నారు. యెండల లక్ష్మీనారాయణ నిజమాబాద్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. మహబూబ్నగర్ సీటుపై నాగం జనార్దన్రెడ్డికి ఇప్పటికే హామీ లభించినట్టు తెలిసింది. నరేంద్రనాథ్ లేదా ఆలె నరేంద్ర కుమారుడు భాస్కర్కు మెదక్ టికెట్ లభించే అవకాశం ఉంది. చేవెళ్ల సీటు కోసం బద్దం బాల్రెడ్డి పట్టుబడుతున్నారు. టి. బిల్లుపై అసెంబ్లీలో చర్చ అనంతరం సమావేశం జరిపి తొలిజాబితా అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో 12 సీట్లకు బీజేపీ అభ్యర్థులు రెడీ!
Published Mon, Jan 20 2014 12:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement