నరసరావుపేట ఎమ్మెల్యేపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

నరసరావుపేట ఎమ్మెల్యేపై కేసు నమోదు

Published Sun, Jan 17 2016 9:06 AM

Case filed against  Narasaraopet MLA Gopireddy Srinivasa Reddy

గుంటూరు : నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదయింది. తమ భూముల్లో రోడ్లు వేస్తున్నారంటూ ఈ నెల 11వ తేదీన రామిరెడ్డిపాలెం గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గ్రామస్తులకు మద్దతుగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Advertisement
Advertisement