ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆరోపించారు. ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సూరయ్య కుటుంబంపై అక్రమ కేసులను ఎత్తేయాలని, లేనిపక్షంలో తాము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామని అన్నారు.
పయ్యావుల కేశవ్ అధికార దుర్వినియోగం చేస్తున్నా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారని అన్నారు. మరో నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి కూడా చంద్రబాబుపైన, టీడీపీపైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు పాలన రాక్షస పాలనను తలపిస్తోందని ఆయన అన్నారు.
'చంద్రబాబు ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారు'
Published Tue, Nov 18 2014 2:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement