ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి సహకరించాలి
* పోలవరం, పట్టిసీమ, కుడికాల్వ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి
ఏలూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో రైతులు సహకరించాలని, వివాదాలు, సమస్యలు సృష్టిస్తే వారికే నష్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతలను ఆగస్టు 15 లోగా, పోలవరం ప్రాజెక్టును 2018 నాటికీ పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. గురువారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టుతో పాటు పట్టిసీమ ఎత్తిపోతల పనులనూ సీఎం పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు సైట్లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమై పనుల ప్రగతిపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నాలుగు గ్రామాల్లో భూసేకరణ పూర్తయ్యిందనీ, మిగతా మూడు గ్రామాల్లోనూ నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం దగ్గర కుడికాల్వ పనులను పరిశీలించిన సీఎం అక్కడి రైతులతో కొద్దిసేపు మాట్లాడారు.
పనుల తీరుపై అధికారులతో సమీక్ష...
నర్సాపురంలో గోదావరి పుష్కరాల పనులను పరిశీలించి మధ్యాహ్నం 1.15 గంటలకు పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి వెంటనే అధికారులతో సమావేశమయ్యారు. పోలవరం చీఫ్ ఇంజనీర్ వీఎస్ రమేష్బాబు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల ప్రగతిని వివరించారు. అక్కడక్కడా పనులు మందకొడిగా సాగుతున్నాయని గుర్తించిన సీఎం సంబంధిత పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాసయాదవ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెగా ఈవెంట్గా గోదావరి పుష్కరాలు...
మెగా ఈవెంట్లా గోదావరి పుష్కరాలు జరగాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పుష్కర పనులను పరిశీలించి న అనంతరం స్థానిక లయన్స్ కల్యాణ మండపంలో అధికారులతో సమావేశమయ్యారు. గామన్ ఇండియూపై ఆగ్రహం గోదావరిపై నాలుగో వంతెన నిర్మాణంలో గామన్ ఇండియా సంస్థ చేస్తున్న జాప్యం, నాణ్యతా లోపాలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత పాటించకపోతే బ్లాక్లిస్ట్లో పెడతామని హెచ్చరించారు.పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి రాకపోవచ్చని చంద్రబాబు చెప్పారు.
సహకరించకపోతే రైతులకే నష్టం
Published Fri, Jul 3 2015 3:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement