* డ్వాక్రా మహిళల్ని తరలించేందుకు స్కూల్ బస్సుల వినియోగం
* ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు
* అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు
ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో నిర్వహించిన సభలను విజయవంతం చేసేందుకు అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచారు. మండు వేసవిలో ప్రైవేటు స్కూళ్లలో తరగతులు నిర్వహించడంతో పిల్లలు అవస్థలు పడుతూనే హాజరుకావాల్సి వచ్చింది. అప్పట్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినా పట్టించుకోని విద్యాశాఖ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రైవేటు స్కూళ్లకు బుధ, గురువారాల్లో సెలవులు ఇచ్చేసింది. ఇదేదో విద్యార్థులపై మమకారంతో చేసిన పని కాదు. ముఖ్యమంత్రి నిర్వహించిన సభలకు రైతులను, డ్వాక్రా మహిళలను తరలించేందుకు బలవంతంగా స్కూల్, కాలేజీ బస్సులను విద్యాశాఖ తీసుకెళ్లిపోయింది. దీంతో రెండు రోజులపాటు ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు దాదాపుగా మూతపడ్డారుు. దీనివల్ల పిల్లలు రెండు రోజులపాటు పాఠాలకు దూరమయ్యూరంటూ స్కూల్ యూజమాన్యాలు ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
డ్వాక్రా సదస్సుకు భారీగా వాహనాలు
కొయ్యలగూడెంలో గురువారం నిర్వహించిన డ్వాక్రా మహిళల సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 20వేల మంది డ్వాక్రా మహిళలను తరలించారు. ఇందుకోసం జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన 700 బస్సులు, వ్యాన్లను వినియోగించారు. విద్యాసంస్థల వాహనాలను సీఎం పర్యటన కోసం పంపించి తీరాలని డీఈవో ఆర్.నరసింహరావు హుకుం జారీ చేయడంతో విద్యాసంస్థల యూజమాన్యాలు కాదనలేకపోయూరు. అప్పటికప్పుడు స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించి ఉదయం 7 గంటలకల్లా ఆ వాహనాలను సమీపంలోని పట్టణాలు, మండల కేంద్రాలకు పంపించారు.
ప్రతి మండలం నుంచి 500 నుంచి వెయి మంది డ్వాక్రా మహిళలు ఆ బస్సుల్లో తరలి వెళ్లారు. ఇలా వెళ్లిన వాహనాల్లో వేటికీ పర్మిట్లు ఇవ్వలేదు. ఏదైనా ప్రమాదం జరిగిఉంటే అందుకు బాధ్యలెవరనే విమర్శలు చెలరేగారుు. ఆర్టీసీ బస్సులను తీసుకుని ఉంటే సదస్సుకు వెళ్లిన డ్వాక్రా మహిళలకు భద్రత ఉండేదని, ఆర్టీసీకి ఆదాయం కూడా లభించేదని పలువురు వ్యాఖ్యానించారు.
సీఎం సభా.. మజాకా!
Published Fri, Jul 18 2014 12:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
క్లుప్తంగా
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement