గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కొత్త టెర్మినల్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కొత్త టెర్మినల్‌

Published Thu, Jan 12 2017 1:38 PM

chandrababu naidu inaugurates gannavaram airport new terminal

గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో రూ.162 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన టెర్మినల్‌ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. అలాగే రన్‌ వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ టెర్మినల్‌ 14 నెలల రికార్డు సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేసుంది. కాగా ఈ కార్యక్రమంలో  కేంద్రమంత్రులు అశోక్‌ గజపతి రాజు, వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సురేష్‌ ప్రభు, సుజనా చౌదరి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement