ఢిల్లీలో బాబు బిజీ బిజీ | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో బాబు బిజీ బిజీ

Published Wed, Jun 10 2015 8:12 AM

chandrababu naidu will meet central leaders today

ఢిల్లీ: ఆంధ్రపదేశ్ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం కేంద్రంలోని పలువురు ముఖ్యనేతలను కలవనున్నారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. దీనిలో భాగంగా సాయంత్రం 4:10 ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో రాత్రి 7:45  కు సమావేశం కానున్నారు.

Advertisement
Advertisement