వైఎస్‌ జగన్‌ కోలుకుంటున్నారు: వైద్యులు | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 30 2018 1:53 PM

City Neuro Doctors Says YS Jagan Recovering His Injury - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హత్యాయత్న ఘటనతో గాయపడ్డ ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కోలుకుంటున్నారని సిటీ న్యూరో వైద్యులు తెలిపారు. వైఎస్‌ జగన్‌ను మంగళవారం ఆయన నివాసంలో పరీక్షించిన డాక్టర్‌ సాంబ శివరెడ్డి, డాక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డిలు అనంతరం మీడియాతో మాట్లాడారు.

వైఎస్‌ జగన్‌ సాధారణ స్థితికి రావాడానికి మరో ఆరువారాలు పడుతుందన్నారు. భుజం కదలికల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామని, కుట్లు బాగానే మానుతున్నాయని చెప్పారు. చేయి కదుపుతున్నప్పుడు కొంచెం నొప్పిగా ఉన్నట్లు జగన్‌ తెలిపారని, బీపీ కంట్రోల్లోనే ఉందన్నారు. 

చదవండి: ఆ రోజే ఎందుకు?

అందుకే శివాజీ అమెరికా పారిపోయాడు

Advertisement

తప్పక చదవండి

Advertisement