కొత్తపల్లి : టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేల అండతో ఇసుక, మట్టి మాఫియాతో అక్రమాల కు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ నియోజక కన్వీనర్ పెండెం దొరబాబు అన్నారు. గోర్స గ్రామం బద్రి చెరువులో నీరు- చెట్టు పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చెరువుల్లో పూడిక తీత ద్వారా కూలీలకు జీవనాధారం కల్పించేందుకే నీరు-చెట్టు పథక మని అన్నారు.
అయితే ఈ కార్యక్రమాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తన కుటుంబ సభ్యులతో దోచుకునే కార్యక్రమంగా చేపట్టారన్నారు. నియోజకవర్గంలో సుమారు 25 పొక్లెయిన్లతో రేయింబవళ్లు తేడా లేకుండా వందలాది లారీలు, ట్రాక్టర్లతో ఇసుక, మట్టి తరలిస్తున్నారని, తవ్వవలసిన లోతుకంటే అధికంగా తవ్వేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని ఇటీవల కలెక్టరు దృష్టికి తీసుకువెళ్ళినా నీరు-చెట్టు కార్యక్రమం చెరువుల అభివృద్ధి కోసమేనని, అడ్డు చెప్పవద్దని అన్నారన్నారు.
కోట్ల రూపాయలతో మట్టి వ్యాపారం చేస్తూ గ్రామంలో ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షలు ఇచ్చేందుకు గ్రామస్తులను ఒప్పించి భారీ తరలింపునకు పాల్పడుతున్నారు. దొరబాబు వెంట వైసీపీ నాయకులు గండేపల్లి బాబి, నడిగట్ల చింతలరావు, సీహెచ్ వరప్రసాద్, బొజ్జా నాగేశ్వరరావు,పర్ల రాజా, పచ్చిమళ్ళ అప్పలరాజు, బోను దేవా, పాలిక ప్రవీణ్కుమార్, గుర్రం సురేష్,ఆనాల సుదర్శన్, సాకా చిన్నబ్బాయి, పూజ్యం సతీష్బాబు పాల్గొన్నారు.
ఇది టీడీపీ మట్టి మాఫియా
Published Sun, May 15 2016 1:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement