తూర్పు గోదావరిలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన | Sakshi
Sakshi News home page

తూర్పు గోదావరిలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

Published Fri, May 15 2015 7:48 AM

తూర్పు గోదావరిలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన - Sakshi

ధవళేశ్వరం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని వేట్లపాలెంలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం ధవళేశ్వరంలో కాటన్ జయంతి ఉత్సవాలకు హాజరుకానున్నారు. వీటితో పాటు 3 వేల మంది ఇంజినీర్లు పాల్గొనే సదస్సులో పాల్గొని చంద్రబాబు ప్రసింగించనున్నారు.
 

Advertisement
Advertisement