సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నుంచి అనంతపురానికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అలైన్మెంట్ ఖరారుకు, భూ సేకరణకు సీఎం చంద్రబాబు నాయుడు ఛైర్మన్గా కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో 16 మంది సభ్యులతో పాటు అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, గుంటూ రు జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు.
అమరావతి– అనంత గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే (కడప–కర్నూలు జిల్లాలు కలుపుతూ) ప్రాజెక్టుపై నవంబరు నెలలో కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ సమీక్ష చేసినప్పుడు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టుకు నియమించిన కన్సల్టెంట్లు టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ అధ్యయనం చేశారు. సీఎం చంద్రబాబు ఛైర్మన్గా, మెంబర్ కన్వీనర్గా రవాణా, ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ), ఆర్ధిక శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, రవాణా, ఆర్అండ్బీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల అధికారులను కమిటీలో చేర్చారు.
30 నుంచి స్పిల్వే కాంక్రీట్ పనులు..
పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులను ఈ నెల 30 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రాజెక్టు పనులను వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు.
‘అనంత ఎక్స్ప్రెస్ వే’ ఖరారుకు కమిటీ
Published Tue, Dec 20 2016 4:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
వడివడిగా ఈవీఎం కమిషనింగ్ పనులు
గౌడ అభ్యర్థులను గెలిపించండి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement