విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలోని ఏ గడపకు వెళ్లినా అధికార పార్టీ నేతల నిర్వాకంపై వైఎస్సార్సీపీ నేతలకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి గద్దెనెక్కించామనీ... ఇప్పుడు ఆ పాలకుల నిజస్వరూపం చూసి పశ్చాత్తాప పడుతున్నామని చెబుతున్నారు.
అర్హులైన వారికీ నిబంధనలను కుంటిసాకులుగా చూపి ఇబ్బందులు పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, పాలకపక్ష నేతలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వివరించేందుకు చేపట్టిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం మంగళవారం ఐదవ రోజుకు చేరుకుంది. ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందనతో జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు తదితరులు పాల్గొన్నారు. కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండలం తుంబలి మధుర గ్రామాలైన చినతుంబటి, గంగంపేట ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పుష్ఫశ్రీవాణి, రాష్ట్ర యువజన విభాగం ప్రధానకార్యదర్శి పరీక్షిత్రాజు పాల్గొన్నారు.
పార్వతీపురం మండలం బుదురువాడ పంచాయతీలోని బిత్రడొంగి, టేకులోవ, సంగందొరవలస, టొంకి, కాపుటొంకి, జిల్లేడువలస గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి జమ్మాన ప్రసన్నకుమార్ పాల్గొనగా, ఎస్కోటలోని శ్రీనివాసకాలనీలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి నెక్కల నాయుడుబాబు. బాడంగి మండలం లక్ష్మీపురంలో తూముల రాంసుధీర్, దత్తిరాజేరు మండలం పోరలిలో నియోజకవర్గ ఇన్చార్జి కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
పథకాలపై పచ్చపాతం
Published Wed, Jul 13 2016 12:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement