- మార్చికల్లా కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు
- సోమశిల-స్వర్ణముఖితో తిరుపతి, శ్రీకాళహస్తి, నగరికి నీళ్లు
- కుప్పం పర్యటనలో చంద్రబాబు
సాక్షి, చిత్తూరు : వచ్చే మార్చి నాటికి హంద్రీనీవా పనులు పూర్తిచేసి కుప్పానికి తాగునీరు తెస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గంలో తొలిరోజు పర్యటనలో పలు కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు. హంద్రీ-నీవా పనుల కు సంబంధించి పది రోజుల్లో టెండ ర్లు పిలవనున్నట్లు తెలిపారు. మార్చి నాటికి పనులు పూర్తిచేసి కుప్పంతో పాటు మదనపల్లె, పుంగనూరు, చిత్తూ రు ప్రాంతాలకు నీళ్లిచ్చి జిల్లాలో కరువును పారదోలతారన్నారు. సోమశిల- స్వర్ణముఖి ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి పట్టణాలకు, కల్యాణిడ్యామ్, బాలాజీ రిజర్వాయర్తోపాటు నగరి నియోజకర్గానికి సైతం నీటిని మళ్లిస్తామన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన సాగిందిలా ...
మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి హెలిక్యాప్టర్లో కుప్పంలోని కేఈఎస్ మెడికల్ కళాశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి ఆ తరువాత ఆర్టీసీ బస్టాండు సెంటర్లో మహిళలు ఏర్పాటు చేసిన పోటేళ్లు, మన కోళ్లు స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలకు దీపం గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. అనంతరం కుప్పం సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి ఆ తరువాత కుప్పం శివారులోని అణినిగానిపల్లె గ్రామంలో ఎస్సీ కుటుంబంతో కలిసి భోజనం చేశారు.
గ్రామంలో ఎన్టీఆర్ సుజల పథకం తాగునీటి పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వాణి మహల్లో జరిగిన అగ్నికుల క్షత్రియ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఆ తరువాత బీసీఎన్ కన్వెక్షన్ సెంటర్లో జరిగిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ,జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టులను పూర్తి చేసి కరువు నివారిస్తా
Published Wed, Aug 19 2015 4:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement